ICC: పాక్ క్రికెటర్ రవుఫ్ కు ఐసీసీ పనిష్మెంట్..సూర్యకుమార్, బుమ్రాలకు జరిమానా
ఆసియా కప్ టోర్నీలో నియమాలను ఉల్లంఘించిన క్రికెటర్లు అందరి మీదా ఐసీసీ చర్యలు తీసుకుంది. పాక్ క్రికెటర్ రవుఫ్ పై రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది. భారత కెప్టెన్ సూర్యకుమార్, పేసర్ బుమ్రాలకు 30 శాతం ఫీజులో కోత పడింది.
Surya Kumar Yadav: శ్రేయాస్ అయ్యర్ గాయంపై సూర్యకుమార్ సంచలన ప్రకటన..
భారత స్టార్ బ్యాట్స్మ్యాన్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు. అతడు అంతర్గత రక్తస్రావం కారణంగా గత రెండు రోజులుగా ICUలో డాక్లర్ల పర్యావేక్షనలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళే శ్రేయాస్ ఐసీయూ నుంచి బయటకొచ్చాడు.
Sky With RTV: చివర వరకు పట్టుదలతో ఆడాం...ఆసియా కప్ టోర్నీ పై ఆర్టీవీతో కెప్టెన్ స్కై స్పెషల్ ఇంటర్వ్యూ
ఆసియాకప్ గురించి కెప్టెన్ సర్యకుమార్ యాదవ్ ఆర్టీవీతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టోర్నమెంట్ లో చాలా కష్టపడ్డామని...చివర వరకు మ్యాచ్ లను పట్టుదలతో ఆడామని చెప్పారు. కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారని కితాబిచ్చారు.
Asia Cup 2025: టీమిండియా విన్నింగ్ మూమెంట్స్.. ట్రోఫీ లేకుండా విజయాన్ని ఎంజాయ్ చేసిన ఆటగాళ్లు.. ఫొటోలు చూశారా?
ఆసియా కప్ 2025 పాక్ను చిత్తుగా ఓడించి టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. అయితే టీమిండియా జట్టు పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడం ఇష్టం లేదు. దీంతో ట్రోఫీ లేకుండా విన్నింగ్ను ఎంజాయ్ చేసింది.
Captain Sky: పహల్గాం దాడిపై వ్యాఖ్యలు...భారత కెప్టెన్ కు వార్నింగ్ ఇచ్చిన ఐసీసీ
ఐసీసీ చేతిలో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ కు గట్టిగా చివాట్లు పడ్డాయి. ఇంకో సారి ఇలా చేయకూడదంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాత ఆ విజయాన్ని పహల్గాందాడికి అంకితం ఇస్తున్నట్లు కెప్టెన్ స్కై ప్రకటించడమే దీనికి కారణం.
Asia Cup 2025: మ్యాచ్కి హైలెట్ అతనే.. ఒమన్పై ప్రశంసంల జల్లు కురిపించిన టీమిండియా కెప్టెన్ స్కై!
ఆసియా కప్ 2025లో భాగంగా శుక్రవారం భారత్, ఒమన్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా 21 పరుగులతో ఘన విజయం సాధించింది. అయితే ఒమన్ జట్టు ఓటమి పాలైనా కూడా ప్రదర్శన పరంగా ఏ మాత్రం తగ్గలేదని, ఆకట్టుకుందని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రశంసించారు.
Asia Cup 2025: మరో 24 గంటల్లో ఆసియా కప్ ప్రారంభం.. ఆ క్రికెటర్లు ఔట్.. బరిలోకి దిగే ఫైనల్ టీమిండియా జట్టు ఇదే!
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ బరిలోకి దిగనుంది. అయితే ఈ టోర్నీలో సంజూ శాంసన్, రింకూ సింగ్కు తుది జట్టులో చోటు లభించదని తెలుస్తోంది. శుభ్మన్ గిల్ జట్టులో ఉండటం వల్ల సంజూ శాంసన్కు జట్టులోకి అవకాశం లేదని సమాచారం.
/rtv/media/media_files/2025/11/05/icc-2025-11-05-06-53-58.jpg)
/rtv/media/media_files/2025/10/28/surya-kumar-yadav-about-shreyas-iyer-health-update-2025-10-28-13-01-58.jpg)
/rtv/media/media_files/2025/10/03/sky-2025-10-03-22-48-33.jpg)
/rtv/media/media_files/2025/09/29/aisa-cup-2025-2025-09-29-11-23-55.jpg)
/rtv/media/media_files/2025/09/15/india-win-over-pakistan-suryakumar-yadav-dedicated-to-pahalgam-victims-2025-09-15-06-49-56.jpg)
/rtv/media/media_files/2025/09/20/surya-kumar-yadav-2025-09-20-07-17-45.jpg)
/rtv/media/media_files/2025/05/19/q1B5cHVB8nUZ6XEpuVs1.jpg)
/rtv/media/media_files/2025/08/19/bcci-announces-india-asia-cup-2025-squad-2025-08-19-15-27-57.jpg)