Bihar Elections: బీహార్లో కీలకంగా మారనున్న రెండో దశ ఎన్నికలు.. ఓట్లు చీల్చనున్న MIM ?
నవంబర్ 6న బీహర్లో మొదటి దశ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ దశలో మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక రెండో దశలో 20 జిల్లాల్లో మిగిలిన 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Bihar Elections : ప్రశాంతంగా బిహార్ మొదటి దశ పోలింగ్..ఓటేసిన నితీష్
బిహార్ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ 3.75 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45 వేలకుపైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది.
Prashant Kishore: అభ్యర్థులను బెదిరిస్తున్నారు.. ఎన్డీయేపై ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణ
ఎన్నికల్లో పోటీచేస్తున్న విపక్ష అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ అధికార ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు బెదిరిస్తున్నాయని జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణ చేశారు.
NDA: బీహార్లో నితీష్-మోదీకి బిగ్ షాక్.. భారీగా నామినేషన్లు రిజెక్ట్!
జేడీయూ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్తాఫ్ ఆలం రాజు నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. రాజకీయాల్లోకి వచ్చిన సీమా సింగ్ ను మార్హౌరా నుంచి బరిలోకి దింపింది లోక్ జనశక్తి పార్టీ.
CP Radhakrishnan: రాధాకృష్ణన్కు మోదీ, చంద్రబాబుతో సహా ప్రముఖుల విషెస్.. ఎవరు ఏమన్నారంటే?
సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా అతనికి విషెష్ తెలిపారు.
CP Radha Krishnan: బాంబులు విసిరినా బెదరని నైజం.. RSS కార్యకర్త నుంచి ఉప రాష్ట్రపతి వరకు.. రాధాకృష్ణన్ బ్యాగ్రౌండ్ ఇదే!
ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. RSS కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా, గవర్నర్ గా పని చేశారు. 1998లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఆయనపై బాంబు దాడి జరిగింది.
BRSతోపాటు మరోపార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరం.. ఎందుకంటే?
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీజూ జనతా దళ్ (BJD), BRS పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలు అధికార NDA కూటమికి లేదా ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి మద్దతు ప్రకటించకపోవడం, ఓటింగ్లో పాల్గొనకుండా తటస్థంగా ఉండడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
/rtv/media/media_files/2025/11/10/bihar-2025-11-10-18-48-16.jpg)
/rtv/media/media_files/2025/11/06/nitish-2025-11-06-11-43-12.jpg)
/rtv/media/media_files/2025/10/21/jsp-founder-prashant-kishor-2025-10-21-17-55-40.jpg)
/rtv/media/media_files/2025/10/18/bjp-nda-2025-10-18-18-21-58.jpg)
/rtv/media/media_files/2025/09/09/15th-vice-president-of-india-2025-09-09-20-24-00.jpg)
/rtv/media/media_files/2025/09/09/cp-radha-krishnan-2025-09-09-17-41-36.jpg)
/rtv/media/media_files/2025/09/08/brs-and-bjd-2025-09-08-21-35-10.jpg)
/rtv/media/media_files/2025/09/08/election-2025-09-08-16-13-07.jpg)