OMC: భారత చమురు కంపెనీలకి రోజుకు 2 వేల కోట్ల నష్టం
గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతుల ఆగిపోతున్నాయి. చివరికి ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఇది 70 డాలర్లు ఉండగా ఇప్పుడు 100 డాలర్ల మార్క్ను క్రాస్ చేసింది.
గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతుల ఆగిపోతున్నాయి. చివరికి ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఇది 70 డాలర్లు ఉండగా ఇప్పుడు 100 డాలర్ల మార్క్ను క్రాస్ చేసింది.
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా తమ వార్షిక సైనిక విన్యాసాలు 'ఫ్రీడమ్ షీల్డ్ 2026'ను సోమవారం ప్రారంభించాయి. పశ్చిమాసియాలో అమెరికా నేరుగా యుద్ధంలో ఉన్నప్పటికీ, కొరియా ద్వీపకల్పంలో తన పట్టు సడలలేదని నిరూపించేలా ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది.
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన యుద్ధం రెండో వారానికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం నాటికి బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్కును దాటేసింది.
అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న ఇరాన్ రాజకీయాల్లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానంతరం, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీం లీడర్గా నియమితులయ్యారు.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తు్న్న యుద్ధంతో నిన్న మొన్నటి వరకు సేఫ్ కంట్రీస్గా పేరుపడ్డ దేశాలు యుద్ధ భయంతో వణికిపోతున్నాయి. దీంతో అక్కడ స్థిరపడిన పలువురు వ్యాపారులు, భారతీయ ధనవంతులు, ఇసియా దేశాల ధనవంతులు దుబాయ్ని వదిలేసేందుకు సిద్ధపడుతున్నారు.
రాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో టెహ్రాన్ ఒక్కసారిగా వణికిపోయింది.తాజా దాడిలో 20 మంపౌరులు మరణించారు, టెహ్రాన్లోని ప్రధాన చమురు డిపోపై కూడా దాడి జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ మిస్సైళ్లు టెహ్రాన్ను తగలబెట్టేస్తున్నాయి.
దేశమంతా అత్యంత ఉఠ్కంఠగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది.భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఆహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.