IND vs BAN : బంగ్లాదేశ్ తో మ్యాచ్.. టీమిండియా బ్యాటింగ్
సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది.
సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది.
బంగ్లాతో మ్యాచ్లో గిల్ సెంచరీ చేసేందుకు కేఎల్ రాహుల్ త్యాగం చేశాడు. దీంతో హార్దిక్పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. 2023లో వెస్టిండీస్తో టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ 49 నాటౌట్గా ఉన్నపుడు హార్దిక్ సిక్స్తో ఇన్నింగ్స్ పూర్తి చేయడమే దీనికి కారణం.
టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్మాన్ గిల్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టిన ఈ యంగ్ సెన్సేషన్ అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 8 సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. శుభ్మాన్ గిల్ - 51 ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు బాదాడు.
మహ్మద్ షమీ రికార్డు క్రియేట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్లో షమీ అదరగొట్టేశాడు. అత్యంత వేగంగా 200 వికెట్లను తీసిన బౌలర్గా నిలిచాడు. షమీ 5126 బంతుల్లో ఈ మార్క్కు చేరుకోగా.. మిచెల్ స్టార్క్ 5240 బంతుల్లో పడగొట్టాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో బంగ్లా 228 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇప్పుడు భారత్ 229 పరుగుల లక్ష్య ఛేదనకు సిద్ధమవుతోంది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్, షమీ, హర్షిత్ రాణా అదరగొట్టేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ తుది జట్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం లభించడం కష్టమేనని తెలుస్తోంది. దీనిపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టు కూర్పులో భాగంగా జడేజా బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉందని అన్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ను నేడు బంగ్లాదేశ్తో ఆడనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపు మీద ఉంది. అలాంటిది బంగ్లాపై గెలుపు పెద్దగా కష్టమేమీ కాకపోవచ్చు.
బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గెలిచింది. 128 పరుగుల లక్ష్యాన్ని 49 బాల్స్ మిగిలుండగానే ఛేదించింది.
చైన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలుచుకున్న బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో శుభారంభం చేయాలన్న లక్ష్యంతో భారత్ బ్యాటర్లు బరిలోకి దిగారు. పాకిస్థాన్ ను ఇటీవల ఓడించిన జోష్ లో ఉన్న బంగ్లాదేశ్ అదే జోరును కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది.