Election Commission : బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ? నేడు తేదీలను ప్రకటించనున్న ఎన్నికల కమిషన్
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ECI) ఈరోజు ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడానికి ఈరోజు 4 గంటలకు విజ్ఞాన్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించనుంది.
/rtv/media/media_files/2026/03/15/stalin-2026-03-15-21-33-31.jpg)
/rtv/media/media_files/2026/03/15/election-commission-2026-03-15-11-47-43.jpg)