Helicaptor: కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్డర్.. ఐదుగురు మృతి
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిలిట్-బలిస్థాన్లోని డయామర్ జిల్లాలో MI-17 ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిలిట్-బలిస్థాన్లోని డయామర్ జిల్లాలో MI-17 ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
చైనాలోని టియాంజిన్లో జరుగుతున్న SCO శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాన మంత్రి మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ కలిసి మాట్లాడుతూ ఉండగా షాబాజ్ షరీఫ్ మాత్రం వెనుకాల సెక్యూరిటీ గార్డులాగా నిలుచుని ఉండిపోయారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ను చైనా చావు దెబ్బ కొట్టింది. టెర్రరిజంపై పోరాటంలో భారత్కు ఫుల్ సోపోర్ట్ గా ఉంటామని చైనా హామీ ఇచ్చింది.
భారత్ మంచితనం వల్ల లక్షా 50 వేల మంది పాకిస్తానీలు సేఫ్ అయ్యారు. భారీ వరదలు వస్తున్నాయని పాకిస్తాన్ ను భారత్ ముందే హెచ్చరించింది. సట్లెజ్, చినాబ్, రావి, తదితర నదులపై ఉన్న జలశయాల గేట్లు ఎత్తబోతున్నామని రెండు రోజుల క్రితమే భారత్ సూచించింది.
పాకిస్తాన్ రహస్యంగా అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తుందని తెలుసుకున్న భారతదేశం, ఆ విషయాన్ని నిర్ధారించడానికి అజిత్ దోవల్ను రహస్యంగా పాకిస్తాన్కు పంపించింది. ఆ సమయంలో ఆయన భారతదేశ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)లో పనిచేస్తున్నారు.
భారత్ పెద్ద మనసును చేసుకుని పాకిస్తాన్కు భారీ సహాయం చేసింది. వరదల గురించి పాకిస్తాన్ అధికారులకు కీలక సమాచారాన్ని అందించింది. తావి నదిలో తీవ్రమైన వరదలు సంభవిస్తాయని హెచ్చరించింది.
అమెరికా పాకిస్తాన్ తో తనకున్న గత చరిత్రను మర్చిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ దేశంలో దోస్తీ చేస్తోంది. కావాలని భారత్ ను రెచ్చగొట్టేందుకే అమెరికా పాక్ తో స్నేహం చేస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రీడా సంబంధాల విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది.
పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే కష్టాలు ఒంటరిగా రావు, గుంపులు గుంపులుగా వస్తాయి అనే సామెత గుర్తుకు వస్తుంది. మొదట ద్రవ్యోల్బణం పాక్ ను దుర్భరం చేసింది. ఆ తరువాత రాజకీయాలు శాంతిని హరించాయి. ఇప్పుడు వాతావరణం కూడా కరుణించలేదు