BIG BREAKING: కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనున్న జగన్ !..
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని పేర్కొన్నారు.
కడప జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈ సారి గెలుపు ఎవరిదన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సత్తా చాటాలని కూటమి, కంచుకోటను కాపాడుకోవడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గురువారం చేపట్టిన నెల్లూరు పర్యటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ పర్యటనలో ఓ హెడ్ కానిస్టేబుల్కు గాయాలు కావడం కలకలం రేపింది.
నెల్లూరులో ఈ రోజు జగన్ చేపట్టిన టూర్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో హైటెన్షన్ నెలకొంది.
YS ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో జగన్కు ఊరట దక్కింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై జగన్ పైచేయి సాధించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కంపెనీలో విజయమ్మ, షర్మిలకు మధ్య జరిగిన షేర్ల బదిలీని నిలిపివేస్తే NCLT ఉత్తర్వులు ఇచ్చింది.
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంపై వైసీపీ నేత అంబటి రాంబాబు షాకింగ్ ట్వీట్ చేశారు. "సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలి" అని ట్వీట్ చేస్తూ, పవన్, నాగబాబులను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఏపీ డిప్యూటీ సీఎం వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ వ్యవహారంపై ప్రభుత్వం చట్టప్రకారం ముందుకెళ్తోందని తెలిపారు. ఈ కేసులో ఎంతటివారున్నా వదిలేదు లేదని స్పష్టం చేశారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై తాజాగా వైసీపీ చీఫ్ జగన్ స్పందించారు. ఇది రాజకీయ కుట్ర అంటూ ధ్వజమెత్తారు. క్కర్ స్కామ్ అనేది కల్పితం మాత్రమేనన్నారు. తప్పులు కప్పి పుచ్చుకునేందుకు టీడీపీ డ్రామా ఆడుతోందని విమర్శించారు.