AUS vs IND : తొలి వన్డేలో భారత్ చిత్తు.. 7 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్
వన్డే క్రికెట్లో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ప్రయాణం ఓటమితో ప్రారంభమైంది. గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
వన్డే క్రికెట్లో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ప్రయాణం ఓటమితో ప్రారంభమైంది. గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
131 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు టీమిండియా బౌలర్ అర్ష్దీప్ బిగ్ షాకిచ్చాడు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (8)ను ఔట్ చేశాడు. అర్ష్దీప్ (1.2 ఓవర్) బౌలింగ్లో హెడ్ ఇచ్చిన క్యాచ్ను రాణా అందుకొన్నాడు.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. ఇండోర్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మహిళల జట్టు ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలతో సతమతమవుతున్న భారత్, పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు అర్థరాత్రి భూకంపంతో వణికిపోయాయి. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. అలాగే కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
పొరుగు దేశంపాకిస్థాన్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్లోని ప్రతీ ఇంచు భూమి బ్రహ్మోస్ మిస్సైల్ పరిధిలోనే ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని చెప్పారు.
ఆర్థిక నేరస్తుడు మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించడానికి బెల్జియం కోర్టు అనుమతించింది. అతనిని ఏకాంతంగా నిర్భంధించమని..అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు కల్పిస్తామని భారత్ హామీ ఇవ్వడంతో దీనికి ఒప్పుకుంది.
రష్యా నుంచి చమురు కొనుగోళ్ళను ఆపేస్తామని భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అయితే భారత్ మాత్రం వారిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదని..అలాంటి ప్రామిస్ లు ఏమీ చేయలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
భారత్, అమెరికా సంబంధాలను అధ్యక్షుడు ట్రంప్ తన స్వార్థం కోసమే చెడగొడుతున్నారంటూ డొమోక్రాట్ లీడర్, మాజీ రాయబారి రహమ్ ఇమాన్యుయేల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈగో, పాకిస్తాన్ డబ్బులే ఈపని చేయిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు.
నాలుగు రోజులుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లు దాడులు చేసుకుంటున్నాయి. దీని కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి..భారత్ తరుఫున ఆఫ్ఘాన్ పరోక్ష యుద్ధం చేస్తోందంటూ పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు.