ICC కీలక నిర్ణయం.. దోహా సమావేశం వాయిదా
దోహా సమావేశాన్ని ICC వాయిదా వేసింది. మార్చి 25 నుంచి 27 వరకు ఈ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమావేశాన్ని వచ్చే నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
దోహా సమావేశాన్ని ICC వాయిదా వేసింది. మార్చి 25 నుంచి 27 వరకు ఈ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమావేశాన్ని వచ్చే నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్కు చేరుకుంది. కాసేపట్లో అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం 'నరేంద్ర మోడీ స్టేడియం'లో
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన హై-వోల్టేజ్ భారత్-పాక్ మ్యాచ్పై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పెట్టిన వింత డిమాండ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఏకపక్షంగా తోసిపుచ్చింది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల నెపంతో టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ భారత్లో ఆడేందుకు సతాయిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
భారత్లో తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని, అందుకే తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
టీ20వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చేసింది. భద్రతాపరమైన సమస్యలు చూపిస్తూ.. తమ మ్యాచ్లను ఇండియా నుండి శ్రీలంకకు మార్చాలని బీసీబీ ఐసీసీని కోరింది.
కొన్ని రోజులుగా నానుతున్న బంగ్లాదేశ్ విషయం తేలిపోయింది. టీ20 వరల్డ్ కప్ లో తాము ఆడడం లేదని బీసీబీ కన్ఫార్మ్ చేసింది. తాము ఆడే మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించడానికి ఐసీసీ ఒప్పుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
టీ 20 వరల్డ్ కప్ కు సంబంధించి బంగ్లాదేశ్ కండిషన్స్ కు ఐసీసీ నో చెప్పేసింది. భారత్ వచ్చి ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే బీసీబీ మాత్రం భారత్ కు రామని...ఏమైనా అద్భుతాలు జరగాల్సిందేనని చెబుతోంది.
బంగ్లాదేశ్ కు ఐసీసీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించే సమస్య లేదని తేల్చి చెప్పేసిందని తెలుస్తోంది. భారత్ లో భద్రతా ముప్పు లేదని అందని చెబుతున్నారు.