Flight : విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక దాడి
అమెరికాలో ఒక దేశీయ విమాన ప్రయాణంలో మహిళా ప్రయాణికురాలిపై అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు 38 ఏళ్ల భారతీయ పౌరుడు వరుణ్ అరోరాను ఫెడరల్ జ్యూరీ దోషిగా తేల్చింది.
అమెరికాలో ఒక దేశీయ విమాన ప్రయాణంలో మహిళా ప్రయాణికురాలిపై అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు 38 ఏళ్ల భారతీయ పౌరుడు వరుణ్ అరోరాను ఫెడరల్ జ్యూరీ దోషిగా తేల్చింది.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరగడానికి సరిగ్గా 26 నిమిషాల ముందు ఏం జరిగిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు
మలేసియాలో మరో విమానం మిస్ అయింది. 11 మందితో వెళుతున్న ATR 42-500 విమానం ఇండోనేషియాలోని ప్రముఖ ద్వీపాలైన జావా, సులవేసి మధ్య ఉన్న పర్వత ప్రాంతాల్లో కనిపించకుండా పోయింది. ప్రస్తుతం దీని గురించి వెతుకులాట జరుగుతోంది.
కేంద్ర పౌర విమానయాన శాఖ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో వెళ్లే ప్రయాణికులు ఇకనుంచి పవర్బ్యాంక్లు వాడటంపై నిషేధం విధించింది. విమాన భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. శనివారం రద్దయ్యే విమానాల సంఖ్య.. వెయ్యి కన్నా తక్కువ ఉండేలా చర్యలు తీసుకుంటామని
ఎయిర్పోర్టుల్లో ఇండిగో సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాదిమంది ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండిగో సంస్థ రీఫండ్పై కీలక ప్రకటన చేసింది.
సాధారణంగా విమానాల్లో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుంటాయి. దీనివల్ల వాటిని అత్యవసరంగా వేరే ప్రాంతాల్లో ల్యాండ్ చేయించడం, వెనక్కి మళ్లించడం లాంటివి చేస్తుంటారు. అయితే తాజాగా సూర్యుడి ఎఫెక్ట్ వేలాది విమానాలపై పడటం సంచలనం రేపుతోంది.
ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కోల్వేజీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం రన్వేపై జారిపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై 20 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో విమానం మొత్తం పూర్తిగా దగ్ధమైంది.