Farmers: రైతులకు రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. సీఎం కీలక ప్రకటన
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందిస్తామని చెప్పారు. భోపాల్లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Farmers: కనీస మద్దతు ధరకు రూ.30వేల కోట్లు కేటాయించండి.. రైతుల డిమాండ్
పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాల నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆరో విడత చర్చలు శనివారం జరిగాయి. MSP అమలుకు ఏడాదికి రూ.30 వేల కోట్లు కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు.
AP: మిర్చి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్!
మిర్చి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మిర్చి రైతులను గట్టెక్కించడమే లక్ష్యమని చెప్పిన సీఎం చంద్రబాబు..క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ నోటా... జగన్ మాట.. ! | CM Revanth Reddy Repeated YS Jagan Famous Dialogues | RTV
PM Kisan Scheme: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. అకౌంట్లోకి PM కిసాన్ డబ్బులు ఎప్పుడంటే?
పీఎం కిసాన్ పథకం కింద ఎకరాకు రూ.2వేలు అకౌంట్లోకి జమ చేసి తేదీని ప్రకటించింది. బిహార్ భాగల్పూర్లో ఫిబ్రవరి 24న జరిగే కార్యక్రమంలో మోదీ 19వ విడత పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడత 9.7 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు.
/rtv/media/media_files/2025/01/09/NGrSpF9q4xq5Gq6hWAAm.jpg)
/rtv/media/media_files/2025/03/02/FzsnsaouW9UcQfBIeNof.jpg)
/rtv/media/media_files/2025/02/23/Rl4u78NyqNwtF4V1NPmF.jpg)
/rtv/media/media_files/2025/02/22/wh8zJZyLgNfZ5KdyI2VM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Kisan-Yojana.png)