Rapido: ర్యాపిడో నుంచి ఫుడ్ డెలివరీ యాప్..
ర్యాపిడో తాజాగా ఫుడ్ డెలివరీ సేవలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఓన్లీ' అనే పేరుతో ఓ యాప్ను లాంచ్ చేసింది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ను కూడా ఓన్లీ వసూలు చేయదని ర్యాపిడో వెల్లడించింది.
ర్యాపిడో తాజాగా ఫుడ్ డెలివరీ సేవలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఓన్లీ' అనే పేరుతో ఓ యాప్ను లాంచ్ చేసింది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ను కూడా ఓన్లీ వసూలు చేయదని ర్యాపిడో వెల్లడించింది.
పాత విమానాశ్రయం రోడ్డు వంటి రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక వ్యక్తిని కారు బోనెట్పై ఎక్కించుకుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం వేగంగా తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి
బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువు కోసం మొబైల్ కావాలని అడిగిన కూతురికి నమ్మకంతో తల్లిదండ్రులు ఫోన్ కొనిస్తే, ఆ అమ్మాయి మాత్రం దాన్ని దారుణమైన పనులకు వాడుకుంది.
ఐదేళ్లక్రితం పెళ్లిచేసుకున్న ఒక జంట మధ్యలో మరో వ్యక్తి రావడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి దూరమయ్యారు. ఈ క్రమంలోనే గొడవలు ఎక్కువై భార్యను గొంతుకోసి చంపాడు. కాగా నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరుకు చెందిన ఒక కిలాడీ లేడీ తన అందం, తెలివితేటలతో ఏకంగా ముగ్గురిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకున్న ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ మాయలేడి బాధితులే స్వయంగా ఆమె అసలు
బెంగళూరులో అవినీతికి వ్యతిరేకంగా లోకాయుక్త పోలీసులు బుధవారం సాయంత్రం భారీ ఆపరేషన్ నిర్వహించారు. నగరంలోని కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ గోవిందరాజు రూ.4 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
బీహార్కు చెందిన ఓ మహిళ బెంగళూరులో హోంగార్డుపై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం "సరైన దుస్తులు ధరించమని" చెప్పినందుకే ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టడం గమనార్హం. యువతిని పోలీసులు అరెస్టు చేయగా.. కోర్టు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
బెంగళూరు టెకీ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె (34) విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఊపిరాడక మృతి చెందిందని తొలుత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను ఓ యువకుడు హత్య చేసినట్లు తాజాగా వెల్లడైంది.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా పండుగ రద్దీ దృష్ట్యా రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది.