Anil Ambani: మనీలాండరింగ్ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.
విద్యుత్ సంస్థల్లో పనిచేసే టాప్ లెవల్ చీఫ్ ఇంజనీర్లు నెలకు రూ. 7 లక్షల వరకు జీతం అందుకుంటున్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే పే-రివిజన్ల కారణంగా వీరి వేతనాలు ఈ స్థాయికి చేరాయి.
ది కేరళ స్టోరీ2 రిలీజ్ పై కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మూవీ రిలీజ్ పై స్టే విధించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక కామెంట్స్ చేసింది. సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని పేర్కొంది.
ఒకవైపు మావోయిస్టు అగ్రనాయకులు లొంగిపోతుండగా మరోవైపు భద్రతా దళాలు అడవుల్లో వేట కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ దుకాణంలో ఏర్పాటు చేసిన గోపురం డెకరేషన్కు మంటలు అంటుకున్నాయి.
టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ,- రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు తాళి కట్టాడు విజయ్.
ఏపీలో 26 మంది ఆర్డీవోలు ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో దాఖలైన రిట్ అప్పీల్ తీర్పును అనుసరించి ఈ బదిలీ నిర్ణయం తీసుకున్నారు.
అస్సాంలో దారుణం జరిగింది. ఓ 28 ఏళ్ల యువతిని తన ప్రియుడి ముందే కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత వాళ్లనుంచి బలవంతంగా డబ్బులు తీసుకున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్, చైనా మధ్య ఓ కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. చైనా నుంచి ఇరాన్ అధునాతన CM-302 సూపర్సోనిక్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.