India-Israel: భారత్ - ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలసిందే. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ మధ్య కీల ఒప్పందాలు కుదిరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు వ్యవసాయ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి.
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలసిందే. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ మధ్య కీల ఒప్పందాలు కుదిరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు వ్యవసాయ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి.
హోలీకి వెళ్లాలంటే.. ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. విమాన టికెట్లు ఆకాశాన్ని తాకుతుంటే, రైళ్లలో అడుగు పెట్టేందుకు కూడా సందు దొరకడం లేదు. సొంతూరికి వెళ్లేందుకు సామాన్యుడు పడుతున్న పాట్లు,
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల విషయంలో సంచలన ప్రతిపాదన చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఆయన వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్లకు రాజ్యసభ సీట్లు ఇవ్వలని కోరారు.
అక్రమంగా బంగారం తరలించిన కేసులో అరెస్టయిన నటి రన్యారావుకు మరో బిగ్ షాక్ తగిలింది. రూ.102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆమె పేరును ఛార్జ్షీట్లో చేర్చింది.
బదిలీల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్ గా స్నేహా శబరీశ్ నియమితులు కాగా ఆమె భర్త శబరీష్ ఎస్సీగా పనిచేస్తుండటం విశేషం. ఇలా భార్యభర్తలు ఇద్దరు ఒకే జిల్లాలో పనిచేస్తుండటం విశేషం.
వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజస్థాన్లో అలాంటి విషాదకర ఘటనే చోటుచేసుకుంది. స్థానిక ఇంటర్నేషనల్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక దివ్య ఆడుకుంటూ కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలి మరణించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్లో నిత్యం ట్రాఫిక్ రద్దీ వల్ల వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.
తెలంగాణ పింఛను దారులకు శుభవార్త. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛనుదారులకు చేయూత పింఛనును పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల మూలంగా పింఛనును ఒకే సారి కాకుండా విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది.