DGCA: విమాన ప్రయాణికలకు గుడ్న్యూస్.. టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫుల్ రిఫండ్
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమాన ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిల్, రిఫండ్లకు సంబంధించి నిబంధనలను సవరించింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమాన ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిల్, రిఫండ్లకు సంబంధించి నిబంధనలను సవరించింది.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా టీమ్ఇండియా జింబాబ్వే జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమ్ఇండియా అదగొట్టింది. నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.
తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్నారని ప్రభుత్వం తొలగించిన ఇండ్లను కేటీఆర్ పరిశీలించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య ఇన్నాళ్లుగా సాగిన సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరి పెళ్లి గ్రాండ్ గా రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో జరిగింది. అనంతరం ఇద్దరు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈసారి ఆయన మరోసారి టాలీవుడ్లో ఇద్దరు హీరోల కాంబినేషన్లతో ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేశారు.
కన్నబిడ్డను ప్రాణంగా చూసుకోవాల్సిన ఒక డాక్టర్, తన నాలుగు ఏళ్ల కూతురిని కడతేర్చి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఘటన అమెరికాలో కలకలం రేపుతోంది. భారత సంతతికి చెందిన
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ కేసుకు సంబంధించి కీలక పాత్రధారి వికాస్ కుమార్ను సీఐడీ అధికారులు హైదర్షాకోట్లో అరెస్టు చేశారు. గత ఏడాదిన్నర కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న వికాస్ ను అరెస్ట్ చేసినట్లు సీఐడీ వెల్లడించింది.
బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థలో మార్పులు తీసుకురానుంది.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. బాపట్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. బాపట్ల జిల్లా వాడరేవు- పిడుగురాళ్ల మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.