NEET Student: ఫాస్ట్ ఫుడ్ తిని విద్యార్థిని మృతి
ఉత్తర్ప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీట్కు సిద్ధమవుతున్న ఇల్మా(17) అనే విద్యార్థిని ఫాస్ట్ఫుడ్ తిని అస్వస్థకు గురై మరణించడం కలకలం రేపింది.
ఉత్తర్ప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీట్కు సిద్ధమవుతున్న ఇల్మా(17) అనే విద్యార్థిని ఫాస్ట్ఫుడ్ తిని అస్వస్థకు గురై మరణించడం కలకలం రేపింది.
బళ్లారిలో గాలి జనార్థన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు ఆయనపై కాల్పులు జరిపాడు. 8 రౌండ్ల వరకు కాల్పులు జరపగా ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. గాలి జనార్ధన్ రెడ్డి ఈ కాల్పుల నుంచి తప్పించుకుని బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్పై సిట్ టీం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 10 పేజీల కీలక ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన్ని 18వ నిందితుడిగా పేర్కొన్న అధికారులు, ఆయన పాత్రపై సంచలన విషయాలను వెల్లడించారు.
కొత్త ఏడాది వేళ స్విట్జర్లాండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ, స్విట్జర్లాండ్లోని ఓ రిసార్ట్ బార్లో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో పది మంది సజీవదహనమయ్యారు.
లిఫ్ట్ ఇస్తామని కారు ఎక్కించుకున్నారు. మూడు గంటల పాటూ రేప్ చేసి నరకం చూపించి.. తర్వాత రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. ఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాద్, గుర్గాం హైవేపై ఈ సంఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా పెను దుమారం రేపుతోంది. బహిరంగంగా కత్తులు పంపిణీ చేస్తూ, సమాజంలో భయాందోళనలు సృష్టించేలా వ్యవహరించిన పది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలీ జిల్లాలోని విష్ణుగడ్-పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో మంగళవారం అర్దరాత్రి రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది గాయడ్డారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
రాజధాని హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ పెడ్లర్లు కొత్తదారుల్లో సరఫరా కొనసాగిస్తున్నారు. తాజాగా గోవా నుంచి హైదరాబాద్కు భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.