నాంపల్లి నుమాయిష్ లో తప్పిన పెను ప్రమాదం.. తలకిందులుగా ఇరుక్కుపోయిన జనం

హైదరాబాద్‌లోని నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌లో పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు 25 నిమిషాల పాటు అలాగే ఉండడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

New Update
Numaish in Hyderabad

Numaish in Hyderabad

 Hyderabad Numaish: నాంపల్లి నుమాయిష్  ఎగ్జిబిషన్‌లో గురువారం సాయంత్రం కలకలం చోటుచేసుకుంది.  ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు 25 నిమిషాల పాటు తలకిందులుగానే నిలిచిపోవడంతో అందులోని పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బ్యాటరీ సమస్య కారణంగానే ఇలా జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పెను ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు అందరు సురక్షితంగా బయటపడ్డారు. 

Life Style: పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారు? ప్రధాన కారణాలివే

వైరల్ వీడియో 

Also Read: పురుషుల్లో అధిక బరువు పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం! పరిశోధనలో షాకింగ్ విషయాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు