USA: ఇరాన్ పై దాడులు.. అమెరికాలో హై అలెర్ట్
ఇరాన్ లో మూడు అణుకేంద్రాలపై అమెరికా మెరుపు దాడులు చేసింది. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తమయ్యాయి. ఈ క్రమంలో అమెరికాలో ముఖ్యమైన ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.
ఇరాన్ లో మూడు అణుకేంద్రాలపై అమెరికా మెరుపు దాడులు చేసింది. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తమయ్యాయి. ఈ క్రమంలో అమెరికాలో ముఖ్యమైన ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బీ2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపుతూ.. చరిత్రను మార్చే నిర్ణయం తీసుకున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు.
అమెరికా అధ్యక్షుడు అన్నంతపనీ చేశారు. రెండు వారాల్లో డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఉన్నట్టుండి ఇరాన్ అణు స్థావరాలపై విరుచుకుపడ్డారు. ఏకంగా మూడు రియాక్టర్లపై ఒకేసారి దాడి చేసింది అమెరికా.
ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్..ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సాయం లేకుండా ఫోర్డ్లోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదన్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పాల్గొంటుందని...ఇరాన్ పై సైనిక చర్యలు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు రెండు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా జోక్య చేసుకోకూడదని పుతిన్ వ్యాఖ్యలపై ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ముందుగా మీ సంగతి చూసుకోవాలంటూ సెటైర్లు వేశారు. జెలెన్స్కీతో మధ్యవర్తిత్వం చేసుకోవాలని.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు.
అమెరికాలో చదువుకోవాలనుకునేవారిక అమెరికా శుభవార్త తెలిపింది. ఇటీవల తాత్కాలికంగా ఆపేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను మళ్లీ ప్రారంభించించింది. వీసా కోసం అప్లై చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్ను కూడా తప్పకుండా తనిఖీ చేస్తామని పేర్కొంది.
అమెరికాలో 250వ వార్షిక వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అయితే ట్రంప్ను అమెరికన్ ఆర్మీ చాలా లైట్గా తీసుకుంది. ఎలాంటి ఉత్సాహం, జోష్ లేకుండానే ఆర్మీ పరేడ్ నీరసంగా సాగింది.
తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్నందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.మాపై దాడులు చేస్తే మేము ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ అంటోంది. ఏదైనా ఈ రాత్రికి తేలిపోవాల్సిందే పట్టుబట్టుకుని కూర్చొన్నాయని సమాచారం.