Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్లో మహిళను కాటేసిన పాము?...టీటీడీ అధికారులు ఏమన్నారంటే?
తిరుమలలో మహిళను పాము కాటు వేసిన ఘటన కలకలం రేపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలు క్యూలైన్లో నిలబడి ఉండగా పాము కాటేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే టీటీడీ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. భక్తురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)
/rtv/media/media_files/2026/02/03/fotojet-2-2026-02-03-16-53-16.jpg)
/rtv/media/media_files/2026/01/29/tirumala-2026-01-29-11-53-57.jpg)
/rtv/media/media_files/2025/12/31/fotojet-56-2025-12-31-09-52-13.jpg)