Komatireddy : ఛీ..ఛీ.. నేనలా అనలేదు.. హోంశాఖపై కోమటిరెడ్డి ట్వీట్!
హోంశాఖ అంటే తనకు ఇష్టమని అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనకు హోంశాఖ అయితే బాగుంటుందని తన అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లుగా మీడియాతో చెప్పాను అంతే కానీ తనకు హోంశాఖ కావాలని కోరలేదన్నారు.
హోం మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..! | Raja Gopal Reddy As Home Minister ..! | CM Revanth Reddy | RTV
Telangana Cabinet: ఉగాదికి కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవులు వాళ్లకే
రేవంత్ సర్కార్ ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలకు చోటు కల్పించే యోచనలో అదిష్ఠానం ఉన్నట్లు సమాచారం. రెడ్డి లేదా రావు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
TG GPO jobs: ఉద్యోగాల జాతర.. 10వేల GPO పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో కొత్తగా గ్రామ పాలనా అధికారులు కొలువుదీరనున్నారు. ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గం కొత్తగా 10వేల 950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తరెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేసింది.
Telangana cabinet : బీసీలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. పొన్నం, నీలం మధులకు కీలక పదవులు!
బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు నడుస్తోన్న నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని ఇందులో డిప్యూటీ సీఎం పదవిని పొన్నంకు దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
Telangana Politics: తెలంగాణలో ఈ ముగ్గురు మంత్రుల పదవి ఊస్ట్..!
తెలంగాణలో ముగ్గురి మంత్రుల పదవులు ఊడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూపల్లి కృష్ణరావు, కొండా సురేఖతోపాటు మరో మంత్రిని కేబినెట్ నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కేబినెట్ ఏర్పాటుకు ఢిల్లీ పెద్దలు ఒకే చెప్పారట.
BIG BREAKING: ఆ ముగ్గురు మంత్రులు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
పని తీరు ఆధారంగా ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో కొండా సురేఖతో పాటు జూపల్లి కృష్ణారావు ఉన్నట్లు తెలుస్తోంది. మూడో మంత్రి ఎవరు అన్న అంశంపై చర్చ సాగుతోంది.
Telangana Cabinet: రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ అప్పుడే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసింది. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం’ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2025/06/01/PhOdF0dr1mZUkwREpyGo.jpeg)
/rtv/media/media_files/2025/03/26/KyytuDHWBpJklhiF1fw4.jpg)
/rtv/media/media_files/2025/03/24/ovC36m0urRNFIwXQH8aR.jpg)
/rtv/media/media_files/2025/02/04/wJtbaRZ9ONyOEOvi6yJK.jpg)
/rtv/media/media_files/2025/02/07/HoTYIm3WT757mWWIxYEB.jpg)
/rtv/media/media_files/2025/01/15/9eCyIupOyuBbjyh3LyoU.jpg)
/rtv/media/media_files/2025/01/11/MSTKajjLxWinWwmiWwxm.jpg)
/rtv/media/media_files/2025/01/04/UITzfDPLkYgwo7qQ5yCh.jpg)