ఇరాన్ వార్లో బిగ్ ట్విస్ట్.. భారత్కు తీరనున్న చమురు, LPG గ్యాస్ కష్టాలు!
ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ కీలక నిర్ణయం వెలువడింది.
/rtv/media/media_files/2026/03/15/hormuz-strait-2026-03-15-10-36-46.jpg)
/rtv/media/media_files/2026/03/12/indian-ships-in-strait-of-hormuz-2026-03-12-11-43-30.jpg)
/rtv/media/media_files/2026/03/07/strait-of-hormuz-2026-03-07-10-31-55.jpg)