Saifullah Kasuri : భారత్ నన్ను చూసి భయపడుతోంది...ఓ పాక్ ఉగ్రవాది మదం మాటలు
లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్, పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరీ మరోసారి భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పాకిస్థానీ సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని తన వ్యాఖ్యల ద్వారా అతడు బయట పెట్టాడు.
/rtv/media/media_files/2026/03/22/terrorists-2026-03-22-20-53-48.jpg)
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t205401-2026-01-11-20-54-32.jpg)
/rtv/media/media_files/2025/09/16/masood-azhar-2025-09-16-19-53-36.jpg)