IND-PAK WAR: 'చర్చలు జరపండి.. యుద్ధం ఆపండి': బోరున ఏడ్చిన మెహబూబా ముఫ్తీ-VIDEO
భారత్, పాక్ యుద్ధంపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇక చాలు.. యుద్ధం ఆపండి'అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జమ్మూకశ్మీర్లో శాంతికోసం రెండు దేశాలు వెంటనే చర్చలు జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వీడియో వైరల్ అవుతోంది.
IND PAK WAR : యుద్ధం మధ్యలో కల్పించుకోము..అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కీలక ప్రకటన
ఇండియా, పాకిస్థాన్ల యుద్ధంలో జోక్యం చేసుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా నిరాకరించింది. యుద్ధం ఆరంభమైన తర్వాత తాము చేసేదేం లేదని అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీవాన్స్ తేల్సి చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చేయాల్సిందంతా చేశామన్నారు.
పాకిస్తాన్కు చుక్కలు చూపించిన రష్యా S-400.. ఎలా పని చేస్తోందో తెలుసా?
పాక్ క్షిపణులు, డ్రోన్లతో గురువారం భారత్పై దాడికి యత్నించింది. వాటిని ఇండియా ఎయిర్ డిఫెన్స్ S-400తో అడ్డుకుంది. గాల్లోనే వాటిని ధ్వంసం చేసింది. ఇండియాలో ఉన్న మూడు S-400లను సుదర్శన్ చక్రం అని పేరు. 400KM పరిధిలో ఏ మిస్సైల్ ఎగిరినా ఇది పేల్చేస్తోంది.
Operation Sindhoor: కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి ఊర మాస్.. తండ్రికి తగ్గ కూతురే..!
కల్నల్ సోఫియా ఖురేషి సాధించిన ఘనతకి ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ గర్వపడుతున్నాని అన్నారు. ఆయన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. తాజ్ మొహమ్మద్ 1971 యుద్ధంలో పాల్గొన్నారు. ఆయనకు అవకాశం వస్తే ఇప్పుడైనా పాకిస్తాన్తో యుద్ధం చేస్తానని మీడియాతో అన్నారు.
PM Modi: ఆపరేషన్ సిందూర్.. అఖిలపక్ష భేటీలో మోదీ కీలక ప్రకటన
ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం నేడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశమంతా కూడా ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/05/09/Z94pHj6MSD2wvoog0yYL.jpg)
/rtv/media/media_files/2025/05/09/G6IH3T9NR53dlSUVm3LK.jpg)
/rtv/media/media_files/2025/05/08/AWGrUWrjsCJ7vcT10QZA.jpg)
/rtv/media/media_files/2025/05/08/vp1ZkOXjUi9ehMerg4Bx.jpg)
/rtv/media/media_files/2025/05/08/YkxTJMOjxp8Gvu9jNrDI.jpg)