వైఎస్ జగన్ నివాసంలో దీపావళి సంబరాలు - PHOTOS
బెంగళూరులోని తన నివాసంలో ఏపీ మాజీ సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
బెంగళూరులోని తన నివాసంలో ఏపీ మాజీ సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW)ను సందర్శించారు. అధునాతన బోధన, పునరుత్పాదక శక్తి, AI ఆవిష్కరణలపై సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, పరిశోధకులతో సమావేశమయ్యారు. ఏపీ యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని UNSWను ఆహ్వానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి దాడి కుట్ర జరిగినట్లు భావిస్తున్నారు. ఫ్లోరిడా పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్ ప్రయాణించే ఎయిర్ఫోర్స్ వన్ ఆగే ప్రదేశంలో అనుమానాస్పదంగా ఓ స్నైపర్ గూడును సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నేటితో ముగుస్తుంది. ఈ ఆఖరి సేల్ లో స్మార్ట్ఫోన్ల నుండి స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాల వరకు ప్రతిదానిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది. రూ.599 నుండి స్పీకర్లు పొందొచ్చు.
ఒడిశాలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. కూతురిని లైగికంగా వేధించాడనే కోపంతో అమ్మాయి తండ్రి యువకుడిని హత్య చేసి శవాన్ని కాలువలో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏపీలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నల్గొండ జిల్లా కొండమల్లే వైట్ మార్కెట్ వద్ద ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి కుమార్తె అవంతిక, కుమారుడు భవన్ సాయిగా పోలీసులు గుర్తించారు.
పండగ పూట పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. ఈ ఘటన వరంగల్ మట్టెవాడ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రోహిత్, కోహ్లీ పేలవ ఫామ్పై సునీల్ గవాస్కర్ స్పందించారు. బౌన్సీ పెర్త్ పిచ్పై ఆడటం అంత సులభం కాదని అన్నారు. ముఖ్యంగా చాలా నెలల తర్వాత మైదానంలోకి తిరిగి వచ్చినప్పుడు.. ఇలాంటి పిచ్ పై ఆడటం చాలా కష్టమని తెలిపారు.