By Elections: తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది.
ఐపీఎల్ 2026కు సంబంధించి రవీంద్ర జడేజా డీల్ సక్సెస్ అయింది. అతను సీఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్ కు చేరుకున్నాడు. ఇక సంజుశాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చారు. జడేజాతో పాటూ సామ్ కరణ్ కూడా ఆర్ఆర్ గూటికి చేరుకున్నాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన విజయం కేవలం ఆ పార్టీ బలం మాత్రమే కాదని, తెరవెనుక జరిగిన రాజకీయ వ్యూహాలు, కీలక సామాజిక వర్గాల మద్దతు కూడా ఉన్నాయి.
గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ వేడుకల నిమిత్తం పాకిస్థాన్కు వెళ్లిన భారతీయ సిక్కు యాత్రికుల బృందం నుంచి అదృశ్యమైన ఓ 52 ఏళ్ల మహిళ ఇస్లాం మతాన్ని స్వీకరించి, స్థానిక వ్యక్తిని వివాహం చేసుకుంది.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. జేడీయూతో కలిసి ఓట్లను కొల్లగొట్టింది. అయితే ఈ సారి నితీశధ్ సీఎం అవుతారా లేదా అనేది మాత్రం సందిగ్ధంగా మారింది.
నౌగామ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన పేలుడులో ఇప్పటికి తొమ్మిది మంది చనిపోయారు. ఇందులో సీనియర్ పోలీసు అధికార, మెజిస్ట్రేట్ తో పాటూ తొమ్మిది మంది ఉన్నారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు ఓ ఆపార్ట్ మెంట్ లో అదుపులోకి తీసుకున్నారు. నిన్న అంటే నవంబర్ 14వ తేదీన ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో గెలిచింది. అయితే ఇందులో కూడా బాగా డబ్బులున్న నాయకులనే ప్రజలు ఎన్నుకొన్నారు. పేద వారిని కన్నెత్తి కూడా చూడలేదు.
దేశంలో మహిళా ఓటర్లు కింగ్ మేకర్లుగా మారారు. చాలా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి తరలి రావడమే కాక.. అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహారాష్ట్రా, మధ్యప్రదేశ్...ఇప్పుడు బీహార్ లలో ఇదే సరళి కనిపించింది.