ICC Mens T20 World Cup: భారత్తో మేం ఆడం.. పాక్ ప్రధాని షెహబాజ్ సంచలన నిర్ణయం
టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్, భారత్తో మ్యాచ్ ఆడదని పాక్ ప్రధాని షెహబాజ్ అధికారికంగా ప్రకటించారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పూర్తిగా ఆడకపోవడానికి గల కారణాలను షెహబాజ్ తెలపలేదు.
/rtv/media/media_files/2026/03/10/team-india-2026-03-10-12-39-24.jpg)
/rtv/media/media_files/2026/02/05/pm-shehbaz-sharif-2026-02-05-09-58-59.jpg)