AP Crime : మోదీ సభకు వెళ్లిన మాజీమంత్రి...ఇంటికి కన్నం వేసిన దొంగలు
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె.ఎస్. జవహర్ నివాసంలో చోరీ జరిగింది. పట్టణంలోని మూడంతస్తుల భవనంలో జవహర్ ఉంటున్నారు.గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకుపోయారు.
/rtv/media/media_files/2026/03/10/fotojet-29-2026-03-10-10-01-37.jpg)
/rtv/media/media_files/2025/05/04/YXK8s9VsONPw2V1mYsak.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cs-jpg.webp)