Assam Assembly Elections: అస్సాం అసెంబ్లీ ఎన్నికలపై షాకింగ్ సర్వే.. గెలిచేచి ఆ పార్టీనే!
అస్సాం అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ 45 రోజుల పాటు సర్వే నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 5వేల శాంపిల్స్ కలెక్ట్ చేసిన ఈ సర్వేలో బీజేపీ 69 నుంచి 74 సీట్లు గెలుస్తుందని తేలింది. 39 శాతం ఓట్లు బీజేపీ పార్టీకి పోలవుతాయని పీపుల్స్ పల్స్ సంస్థ చెప్పింది.
/rtv/media/media_files/2026/03/15/assam-elections-2026-2026-03-15-13-19-39.jpg)
/rtv/media/media_files/2026/01/03/assam-2026-01-03-14-50-11.jpg)