Oman : ఓమన్లో డ్రోన్ దాడి: ఇద్దరు భారతీయుల మృతి.. గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్!
ఓమన్లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. దీని పట్ల భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఓమన్లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. దీని పట్ల భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
విమాన ప్రయాణికులకు ఇండిగో సంస్థ బిగ్ షాకిచ్చింది. పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించుకోవడానికి మార్చి 14 (శనివారం) నుండి విమాన టికెట్లపై ఫ్యూయల్ ఛార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే ఉగాది కానుక అందించింది. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్సింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో
సాధారణంగా ఇరాన్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు మాత్రమే. కానీ, ఇప్పుడు ఇరాన్ పాల వ్యాపారంలో కూడా ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది
రైతులకు ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఫిబ్రవరి 28వ తేదీన ఈ యుద్ధం.. రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికి ముగియడం లేదు.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ధరించిన ఓ హారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. లోహపు అలంకరణలతో ఉన్న ఈ మాల నాగాలాండ్ గిరిజన సంస్కృతికి చెందినది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ పాలక యంత్రాంగం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం కొత్త విడత దాడులు ప్రారంభించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.