Iran war : భీకర యుద్ధం.. ఇరాన్లో వెయ్యి మందికి పైగా మృతి..
గత కొద్ది రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత భయానక రూపం దాల్చింది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ పోరాటంలో ఇరాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది.
గత కొద్ది రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత భయానక రూపం దాల్చింది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ పోరాటంలో ఇరాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది.
మిడిల్ఈస్ట్లో ముదురుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇరాన్ యుద్ధ వ్యూహాన్ని మార్చేశాయి. అమెరికా సైనిక శక్తిని నేరుగా ఎదుర్కోవడం కన్నా అధ్యక్షుడు ట్రంప్ బలహీనతలను దెబ్బతీయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇరాన్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి, కొత్త శకం మొదలైంది. ఇరాన్ కొత్త సుప్రీంను ఎన్నుకుంది. దివంగత సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ చిన్న కుమారుడైన మోజ్తబా ఖమేనీని ఈ పదవికి నియమించింది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన దాడులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ప్రారంభించింది. అయితే ఇరాన్ చేసిన దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని గల్ఫ్ దేశాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కుర్దీష్ గ్రూపుల పాత్రపై సంచలన వార్తలు వస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థ CIA కుర్దీష్ గ్రూపులతో కలిసి ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.
యుద్ధంలో ఇరాన్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎక్కువ ఖర్చు చేయకుండానే అమెరికా, ఇజ్రాయెల్కు భారీ నష్టం చేస్తోంది. దీన్నే అట్రిషన్ వార్ స్ట్రాటజిక్ పద్ధతి అంటారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.