Gautam Reddy : వైసీపీ నేత గౌతమ్రెడ్డిపై హత్యాయత్నం!
వైసీపీ నేత పూనూరు గౌతమ్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గౌతమ్రెడ్డి కారుపై పెట్రోల్ పోసి దగ్ధం చేశాడో అగంతకుడు. విజయవాడలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వైసీపీ నేత పూనూరు గౌతమ్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గౌతమ్రెడ్డి కారుపై పెట్రోల్ పోసి దగ్ధం చేశాడో అగంతకుడు. విజయవాడలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జగన్ కంచుకోట పులివెందులలో అధికార టీడీపీ సత్తా చాటింది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దాదాపు 6 వేల ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి మా రెడ్డి లతా రెడ్డికి 6,735 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 685 ఓట్లు వచ్చాయి
మాజీ సీఎం వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,735 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతోంది. ఒ
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని పేర్కొన్నారు.
ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన డిబేట్ లో ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పెయిడ్ అర్టిస్ట్ లను పెట్టుకుని తనను అవమానిస్తున్నారని.. దిగజారి మరి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో సిట్ అధికారులు అలెర్ట్ అయ్యారు శుక్రవారమే విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో వేశారు.
వైసీపీ అధినేత జగన్ కుటుంబం రెండుగా చీలిపోనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తాము పూర్తిగా సహకరిస్తామని జగన్ సోదరుడు దుష్యంత్ హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది.