Pahalgam Terror Attack : టూరిస్టులకు షాక్...ఆ ప్రాంతాలు మూసివేత
పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కశ్మీర్ లోయలో ఉన్న మొత్తం 87 ప్రదేశాల్లోని 48 టూరిస్ట్ ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనుంది.
/rtv/media/media_files/2025/04/29/NstmMSiC3hv4aTGq19BP.jpg)
/rtv/media/media_files/2025/03/17/OfDQRKbLopx1oK5EM5fj.jpeg)
/rtv/media/media_files/2025/04/25/IXU541Jjuw8p4K2CcMum.jpg)