BIG BREAKING: బెంగళూరు హైవేపై మరో ప్రమాదం.. యాసిడ్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన బస్సు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాచారం 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనుక నుండి జగన్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
/rtv/media/media_files/2026/03/08/kaveri-travels-bus-2026-03-08-07-29-49.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t084314643-2025-11-20-08-43-33.jpg)
/rtv/media/media_files/2025/03/06/G6GZ0A3vjn9P7xkBCEiA.jpg)
/rtv/media/media_library/vi/BbJba78qZuI/hq2.jpg)