Indore Crime: లవర్ ను చంపేసి క్షుద్ర పూజలు.. శవంతోనే శృంగారం చేసి పరార్!
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో పీయూష్ ధామ్నోటియా
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో పీయూష్ ధామ్నోటియా
నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కా ప్రణాళికతో పెట్రోల్ తీసుకువెళ్లిన మహిళ ఆమెపై పోసి నిప్పంటించింది.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో అతని ఇంటికే నిప్పంటించింది.
నిజామాబాద్ జిల్లాలో భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. సౌమ్య తన భర్త పల్లాటి రమేష్ పేరు మీద ఉన్న 2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం.. ప్రియుడు దిలీప్తో కలిసి పక్కాగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆమెను శారీరకంగా హింసించి లైంగికదాడికి పాల్పడ్డాడో పైశాచిక ప్రేమికుడు. ప్రేమించిన పాపానికి చేతి గోర్లు కత్తిరించడమే కాకుండా కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విషయం ఎవరికన్న చెబితే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు.
పశ్చిమ బెంగాల్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అత్తమామలకు మత్తు మందు ఇచ్చి ఎదురింటి వ్యక్తితో పారిపోయారు ఇద్దరు తోటి కోడళ్లు. నార్త్ 24 పరగణాలలోని బాగ్డా పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
కాన్పూర్లో దారుణం జరిగింది. 22 ఏళ్ల ఓ వ్యక్తిని అతని స్నేహితులు ప్రలోభపెట్టి హత్య చేసి అతని తల నరికి, అతని మృతదేహాన్ని ఖననం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడి స్నేహితుడు తన సోదరితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే ఈ హత్యకు దారితీసింది.
ఓ మహిళ భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికే పిలిచింది. ఇద్దరు మంచి రోమాన్స్లో ఉన్న సమయంలో హఠాత్తుగా భర్త ఇంటికి వచ్చాడు దీంతో మొత్తం కథ అడ్డం తిరిగింది. అతను బాల్కానీ నుంచి తప్పించుకున్నాడు.ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.