ఆంధ్రప్రదేశ్ BREAKING: ప్రముఖ రచయిత కన్నుమూత ప్రముఖ రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ విజయవాడలోని తన ఇంట్లో బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. కవి, సైనికుడు, న్యాయవాది అయిన కాటూరి ప్రస్తుతం ఏపీ హైకోర్టు, న్యాయవాదిగా, బార్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడిగా ఉన్నారు. By Kusuma 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn