TPCC President Mahesh Goud : తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే...టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సంచలనం
తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు.
BC Reservations: బీసీ రిజర్వేషన్ పై కీలక నిర్ణయం..మరికాసేపట్లో గాంధీ భవన్ లో మంత్రుల భేటీ
బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కోసం కాంగ్రెస్ పార్టీ ఒక సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇవాళ సమావేశం కాబోతున్నది. సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో కమిటీ భేటీ కాబోతున్నది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.
Konda Murali In Gandhi Bhavan After 15 Years | గాంధీ భవన్ కు కొండా | Disciplinary Committee | RTV
TPCC Disciplinary Committee : కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండా మురళి..వేటు పడేనా?
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నవిభేదాలను పరిష్కరంచడానికి పార్టీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, కొండా మురళికి, ఆ జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ రోజు మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు.
Gandhi Bhavan : గాంధీభవన్లో తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైటింగ్తో గాంధీభవన్ మరోసారి రణరంగమైంది. మలక్పేట్కు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం గొడవ జరగడంతో ఒక దశలో అక్కడ ఏం జరుగుతుంతో అర్థం కానీ పరిస్థితి ఎదురైంది. సమీర్ వలి ఉల్లాఖాన్, అక్బర్ వర్గీయుల మధ్య తొపులాట జరిగింది.
PAC Meeting : పార్టీ బాధ్యతలు నిర్వహిస్తేనే పదవులు...సీఎం రేవంత్ స్పష్టీకరణ
రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పార్టీ లో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయన్నారు. గాంధీభవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించారు.
Mahesh Kumar Goud : హరీష్, కవితకు అవమానం.. ఆ రికార్డు KCR ఫ్యామిలీదే.. పీసీసీ చీఫ్ సెటైర్లు!
బీఆర్ఎస్ సభ వేదికపై కేసీఆర్, హరీష్ రావు ఫోటోలు లేకుండా చేసి వారిని అవమానించారని, దీంతో వారి మనసుకు గాయమైందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం కేసీఆర్ ది అని ఆయన ఎద్దేవా చేశారు.
CM Revanth Reddy : మంచిని మైకులో చెప్పాలి..చెడును చెవిలో చెప్పాలి..కానీ మీరు... సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్లు చెడును మైక్ లో, మంచిని చెవిలో చెప్తున్నారన్నారు.
/rtv/media/media_files/2025/06/29/tpcc-chief-mahesh-kumar-goud-2025-06-29-14-59-39.jpg)
/rtv/media/media_files/SDLbkMZzqimrKSxlFDWW.jpg)
/rtv/media/media_files/2025/01/24/tercR1kSDyahabVayA3e.jpg)
/rtv/media/media_files/2025/06/28/konda-murali-2025-06-28-12-04-03.jpg)
/rtv/media/media_files/wOa00MkfIJEYPB2yF4Zr.jpg)
/rtv/media/media_files/2025/02/28/k9mkeBas81sywhiXs89y.jpg)
/rtv/media/media_files/2024/11/22/Vahn6l28ta3lJj2ZOW7C.jpg)