Murder: భార్య హత్య కేసులో భర్త అరెస్ట్.. ఆ కక్షతోనే ఖతం చేశానంటూ!
చిత్తూరు జిల్లా దివిటివారిపల్లెలో జూన్ 27న భార్య భారతి గొంతు కోసి చంపిన గణపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. రవి అనే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటుదనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు నిందితుడు అంగీకరించాడని మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు.
/rtv/media/media_files/2026/03/04/ganapathy-2026-03-04-20-43-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/crime-5-jpg.webp)