Odisha : పెళ్లి చేసుకుంటానని ఒకడు, సాయం చేస్తానని మరొకడు అత్యాచారం.. పాపం చివరికి!
ఒడిశాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు, సాయం చేస్తానని మరొకరు ఒకే రోజు ఒక యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
ఒడిశాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు, సాయం చేస్తానని మరొకరు ఒకే రోజు ఒక యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా వణికించేస్తోంది. యుద్ధం వచ్చిందంటే చాలు.. ఎక్కడ తమ డబ్బు మునిగిపోతుందో అని భయపడే ఇన్వెస్టర్లంతా షేర్ మార్కెట్ల నుంచి వెనక్కి తగ్గి, తమ పెట్టుబడులను బంగారం, వెండి మీద పెట్టడానికి పోటీ పడుతుంటారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రత్యేక సమగ్ర సవరణ అనంతర ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ క్రమంలో దాదాపు 8 లక్షల ఓట్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 58 లక్షల ఓట్లు తొలగించగా.. తాజాగా ఈ సంఖ్య దాదాపు 66 లక్షలకు చేరింది.
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ మీద విరుచుకుపడటంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఏకంగా 8 దేశాలపై క్షిపణులతో దాడులు ప్రారంభించి మరణ మృదంగం వాయిస్తోంది.
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దుబాయ్ ని ఇరాన్ టార్గెట్ చేయడంతో దుబాయ్ ఎయిర్పోర్టులో విమానాలను నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు.
మధ్యప్రాచ్యంలో ఇరాన్పై జరుగుతున్న దాడులపై రష్యా తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఈ దాడులను ఆపాలని కోరింది. దాడులు ఆపకపోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని రష్యా ఆయా దేశాలను హెచ్చరించింది.
సౌదీ అరేబియా రాజధాని రియాద్లో దారుణం జరిగింది.రాజమండ్రికి చెందిన ఒక టీనేజర్ తన కన్నతల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత తానూ ప్రాణాలు తీసుకున్నాడు.
తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఓ వైపు టీటీడీ ప్రయత్నిస్తుంటే కొంతమంది యూట్యూబర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా బిగ్బాస్ ఫేం. బబర్ధస్త్ ఆర్టిస్ట్ గీతూ రాయల్ తన టీంతో తిరుమలలో రీల్స్ చేస్తూ రెచ్చిపోయింది. దీనిపై టీటీడీ సీరియస్ అయింది.