Pakistan : పాకిస్థాన్లో అమెరికా కాన్సులేట్పై దాడి.. ఇరాన్కు మద్దతుగా నినాదాలు!
పాకిస్థాన్లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖమేనీ మరణానికి ఆగ్రహించిన నిరసనకారులు భారీ సంఖ్యలో అక్కడి అమెరికా కాన్సులేట్ను ముట్టడించారు.
పాకిస్థాన్లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖమేనీ మరణానికి ఆగ్రహించిన నిరసనకారులు భారీ సంఖ్యలో అక్కడి అమెరికా కాన్సులేట్ను ముట్టడించారు.
ఇరాన్ గడ్డపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో తమ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, ఇప్పుడు ప్రతీకార సెగతో రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా, తమ పోరాటం ఆగేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడిలో ఖమేనీతో పాటు కీలక నేతలు హతమవ్వడంతో ఇరాన్ రగిలిపోతోంది.
ఈ ఘర్షణ ఈనాటిది కాదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చినప్పటి నుంచి అమెరికా కంటికి ఇరాన్ ఒక శత్రువుగానే కనిపిస్తోంది. అప్పట్లో ఇరాన్ విద్యార్థులు అమెరికా దౌత్యవేత్తలను బందీలుగా పట్టుకోవడంతో మొదలైన ఈ వైరం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అగ్రరాజ్యం అమెరికా తన శత్రువులుగా భావించే దేశాధినేతలను లేదా కీలక నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. తాజాగా ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీని నియమించింది.
అలీ ఖమేనీ మరణవార్తతో ఇప్పుడు ఇరాన్ తదుపరి వారసుడు ఎవరనేది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇరాన్ రాజ్యాంగంతో పాటుగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ పీఠం ఎవరికి దక్కే అవకాశం ఉందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇజ్రాయెల్-అమెరికా కలిసి సంయుక్తంగా చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.