Indore Crime: లవర్ ను చంపేసి క్షుద్ర పూజలు.. శవంతోనే శృంగారం చేసి పరార్!
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో పీయూష్ ధామ్నోటియా
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో పీయూష్ ధామ్నోటియా
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యభర్తల మధ్య వచ్చి విభేధాల నేపథ్యంలో భర్తను భార్య కత్తితో నరికి చంపింది. భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం జరిగిన ఈ ఘటనతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఈ వారమే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను ఏ1గా పేర్కొంటూ నేరాభియోగ పత్రాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.
దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ ఉగ్ర పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలుళ్లు జరిపేందుకు నిర్ణయించుకున్న డాక్టర్ల బృందం అంతా కలసి ‘అన్సార్ ఇంటీరియం’ పేరుతో ఒక టెర్రరిస్టు గ్రూపును ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
"పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో' పుస్తకంతో పాపులరైన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి ఆయన ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లిన ఘటనలో శ్రీనివాస్ దుర్మరణం పాలయ్యారు.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న సాకేత్, ఫిబ్రవరి 9న అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు.
లవర్స్ డే రోజు ఓ ప్రేమకథలో చోటుచేసుకున్న విషాదం వెలుగు చూసింది. ఆ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయి.. తర్వాత జరిగిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్ భోపాల్కు చెందిన సమీర్ ఇన్స్టాగ్రామ్లో 33ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు.
గురుగ్రామ్లో Uber డ్రైవర్ విశాల్కు రైడ్ బుక్ చేసిన ఓ కస్టమర్ అసభ్యమైన మెసేజ్లు పంపి “బ్రో, సె*క్స్ చేస్తావా? వాట్సాప్ నంబర్ ఇవ్వు” అని అడిగాడు. డ్రైవర్ తిరస్కరించడంతో రైడ్ క్యాన్సిల్ చేసాడు కస్టమర్. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓవర్ స్పీడ్తో ఓ లంబోర్గిని కారు దూసుకొచ్చి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. టొబాకో బిజినెస్ మ్యాన్ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.