కాంతారా సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. గూబ్ బంప్స్ సీన్స్, అదిరిపోయే సంగీతం, విజువల్ వండర్ తో మెస్మరైజ్ చేసిన రిషబ్ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1తో మళ్ళీ వచ్చేశారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
న్యూ యార్క్ లోని లా గార్డియా ఎయిర్ పోర్ట్ లో పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ రెండు డెల్టా విమానాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. విమానాలకు పార్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గాజా స్ట్రిప్ లో మానవతా సాయం అందించడానికి ప్రయత్నించిన నౌకలను ఇజ్రాయెల్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇందులో స్వీడిష్ మానవతావాది గ్రెటా థన్ బర్గ్ కూడా ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
షట్ డౌన్ తర్వాత ప్రముఖ ప్రభుత్వ సేవలననీ ఆగిపోతాయన్న వార్తలకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెక్ పెట్టారు. తాము వేటినీ మూయడం లేదని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా ఆశ్రమంలో అశ్లీల చిత్రాలకు సంబంధించిన సీడీలతో పాటూ ప్రముఖులతో దిగినట్లుగా ఉన్న నకిలీ ఫోటోలు లభ్యమైనట్లు తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను యధాతథంగా ఉంచుతున్నామని ప్రకటించాక సెన్స్క్స్ అమాంతం 270 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 70 పాయింట్లు పెరిగి 24, 680 దగ్గర ఉంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
ఆర్బీఐ మళ్ళీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈసారి కూడా వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచినట్లు తెలిపింది. రెండోసారి రెపోరేట్ను 5.5 శాతం వద్దే కొనసాగించింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అనుకున్నట్టుగానే అమెరికా ప్రభుత్వం మూతబడింది. నిధుల బిల్లులపై రిపబ్లికన్, డెమోక్రాట్ల సెనేట్లు ఒక అంగీకారానికి రాకపోవడంతో షట్ డౌన్ లోకి ప్రవేశించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియాకప్ టోర్నీ వివాదం మరింత ముదురుతోంది. పాక్ మంత్రి నఖ్వీ, కెప్టెన్ సల్మాన్ ఆఘాలపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో నిన్న రాత్రి 6.9 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. దీని కారణంగా ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. 150 మంది దాకా గాయపడ్డారని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/02/kanatara-2025-10-02-09-26-32.jpg)
/rtv/media/media_files/2025/10/02/new-york-2025-10-02-09-15-41.jpg)
/rtv/media/media_files/2025/10/02/greta-2025-10-02-08-38-03.jpg)
/rtv/media/media_files/2025/10/01/vance-2025-10-01-23-02-20.jpg)
/rtv/media/media_files/2025/09/28/delhi-baba-2025-09-28-07-47-56.jpg)
/rtv/media/media_files/2024/11/27/8hq0OFDoetmyj7gItFuz.webp)
/rtv/media/media_files/2025/08/06/rbi-governor-2025-08-06-20-51-04.jpg)
/rtv/media/media_files/2025/10/01/us-government-2025-10-01-09-55-15.jpg)
/rtv/media/media_files/2025/10/01/nakhvi-salman-2025-10-01-09-30-40.jpg)
/rtv/media/media_files/2025/10/01/philippiens-2025-10-01-08-34-02.jpg)