Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని వరాల జల్లు.. పసుపు బోర్డు ప్రకటన..
Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన వేళ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రధానికి వ్యతిరేకంగా పెద్దెత్తున ఈ పోస్టర్లు వెలిశాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అటు నిజామాబాద్ లోని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఓట్ల కోసం మాఇళ్లకు రావద్దంటూ కొన్ని ప్రాంతాల్లో వెలిస్తే...మోదీజీ హామీలు ఏమయ్యాయంటూ మరికొన్ని చోట్ల పోస్టర్లు అతికించడం హాట్ టాపిగ్గా మారింది.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సాఫీగా సాగుతుందనుకుంటే.. పొరపాటే. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలంగాణ(Telangana) గడ్డపై అడుగు పెట్టక ముందే.. పొలిటికల్ హీట్ అమాంతం పెంచేశారు. ట్విట్టర్ వేదికగా ప్రదాని మోదీ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.
అంతర్రాష్ట దొంగల ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. నిందితుల నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మాజీమంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ దాస్ కాషాయ గూటికి చేరారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వీరి చేరిక కార్యక్రమం జరిగింది. చిత్తరంజన్ దాస్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్ చలవతో జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అంతే కాకుండా 25 కోట్ల రూపాయలతో వనపర్తిలో సిరిసిల్ల, సిద్దిపేటను అదిగమించేలా ఐటీ టవర్ను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
కల్తీ మద్యం తయారు చేసి వైన్స్ షాప్లో అమ్ముతున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కల్వకోల్ గ్రామంలో చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో వైన్స్ షాప్ యజమాని ఇంటిపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయగా.. వైన్స్ షాప్ యజమాని రాజేష్ ఇంట్లో 97 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ పోలీసులు తెలిపారు.
సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఎప్పుడూ ఫిట్గానే ఉంటుందని, అభివృద్ధి పనులు చేయడంలో మాత్రం అన్ ఫిట్గా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్ ఫిట్ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.