CM Revanth: మరో 50 సార్లు కలుస్తా, ఆయనతో కలిసి పనిచేస్తా.. సీఎం రేవంత్ సంచలనం!
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసిపనిచేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. అవసరమైతే మోదీని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, కేంద్రంపై అలిగితే రాష్ట్రాలకే నష్టమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు.
/rtv/media/media_files/2025/05/26/Onr1CzfnVC63GuHQ9uPW.jpg)
/rtv/media/media_files/2025/05/24/GCgoStaT3yTHAgomJEA8.jpg)
/rtv/media/media_files/2025/05/12/RFdH9Uf2qNfLsyO37xqt.jpeg)