BRS MP Candidates: మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ఎంపీ టికెట్ను కడియం శ్రీహరి కూతురు కావ్యకు కేటాయించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/20-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/BRS-MP-Candidate-jpg.webp)