Corona : పెరిగిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..!
దేశ వ్యాప్తంగా వైద్యసిబ్బంది కరోనా టెస్టుల సంఖ్యను పెంచారు. తెలంగాణలో 1,322 శాంపిళ్లను పరీక్షించగా, 12 పాజిటివ్ కేసులున్నట్లు తేలింది. మరో 30 శాంపిళ్లకు సంబంధించి ఫలితాలు ఇంకా రాలేదు.
దేశ వ్యాప్తంగా వైద్యసిబ్బంది కరోనా టెస్టుల సంఖ్యను పెంచారు. తెలంగాణలో 1,322 శాంపిళ్లను పరీక్షించగా, 12 పాజిటివ్ కేసులున్నట్లు తేలింది. మరో 30 శాంపిళ్లకు సంబంధించి ఫలితాలు ఇంకా రాలేదు.
దేశంలో మళ్లీ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ మొదటి కేసు కేరళలో నమోదు అయ్యింది. పెరుగుతున్న కరోనా కేసుల మధ్య మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో మూలికలు, మసాలా దినుసులను చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ దేశాలతోపాటు మనదేశంలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి మనవాళిని భయపెడుతోంది. కోవిడ్ వేరియంట్ జేఎన్ 1 భారత్ లోనూ బయటపడటం కలకలం రేపుతోంది. 24గంటల్లో కొత్తగా 260 కేసులు నమోదు అవ్వగా...ఐదుగురు మృతి చెందారు. కేరళలో నలుగురు..యూపీలో మరొకరు మరణించారు.