Nalgonda: అడ్డంగా బుక్కైన తహసీలద్దార్.. ఎటు చూసినా నోట్ల కట్టలే..!!
నల్గొండ జిల్లా మర్రిగూడ మండల తహసీలద్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్ది నొట్ల కట్టలు దొరికాయి. దాదాపు రెండు కోట్లుకు పైగా నగదు లభ్యం అయింది.అంతే కాకుండా మహేందర్ రెడ్డి ఇంట్లో కిలోల కొద్ది బంగారం దొరికినట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T230805.408-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/vv-jpg.webp)