Sharad Pawar : శరద్ పవార్కు మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పుణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పుణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న అడవి మళ్లీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. పార్టీలో అత్యంత కీలకమైన సెంట్రల్ కమిటీ సభ్యులు, అగ్రనేతలు ఏకంగా 16 మంది పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
దేశ రాజధానిలో భారీ విధ్వంసానికి పన్నాగం పన్నిన ఒక పెద్ద ఉగ్రవాద ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI, బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. ఆదివారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది.
గుజరాత్ ప్రభుత్వం పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై ఎవరైనా పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తల్లిదండ్రుల ప్రమేయం ఉండాల్సిందేనని కొత్త నిబంధనలు తెస్తోంది.
తన దగ్గర పని చేసిన ఒక మహిళను బ్లాక్మెయిల్ చేసి, ఆమెపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడిన ఒక వ్యక్తి ఉదంతం హైదరాబాద్లోని ఎస్సార్నగర్లో వెలుగు చూసింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుండి వచ్చే వస్తువులపై దిగుమతి పన్నును ఏకంగా 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.